పార్టీలన్నీ కలిసినా గెలిచేది జగనే.. భయంతో వణికిపోతున్నా.. టీడీపీ నేత జేసీ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఒక్క రూపాయి డబ్బు పంచకపోయినా గెలిచేది వైఎస్ జగన్మోహన్‌రెడ్డేనని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇతర పార్టీల సభ్యులు ఎవరైనా గెలిచినా వారిని జైల్లో పెడతారని వ్యాఖ్యానించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చట్టం ఉపయోగపడుతోందని, ప్రతిపక్షాలకు క…
IND vs SA: తొలి వన్డేకి స్టేడియం ఖాళీ
దక్షిణాఫ్రికాతో ధర్మశాల వేదికగా గురువారం జరగనున్న తొలి వన్డేకి స్టేడియం ఖాళీగా దర్శనమివ్వబోతోంది. దేశవ్యాప్తంగా  కరోనా వైరస్  పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. స్టేడియంలోకి వచ్చి మ్యాచ్‌ని చూసేందుకు ప్రేక్షకులు అనాసక్తిని కనబరుస్తున్నారు. ఎంతలా అంటే..? ధర్మశాల స్టేడియం సీటింగ్ సామర్థ్యం 22,000కాగా..…
మాచర్ల దాడిపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు
గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం  టీడీపీ  మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై బుధవారం జరిగిన దాడిపై రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆయన ఆదేశించారు. మరోవైపు జిల్లా ఎ‍స్పీ కూడా సంఘటనా స్థలానికి చే…